వికారాబాద్​: ట్రాక్టర్‎ను ఢీకొని యువకుడు మృతి

6చూసినవారు
వికారాబాద్​: ట్రాక్టర్‎ను ఢీకొని యువకుడు మృతి
వికారాబాద్​ జిల్లా పూడూరు మండలంలోని ఎన్కెపల్లికి చెందిన హరిశంకర్​గౌడ్(23) సోమవారం రాత్రి బైక్​పై వెళ్తుండగా, పత్తి లోడ్​తో వస్తున్న ట్రాక్టర్​ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మొదట కుటుంబసభ్యులు ఇది హత్య అని భావించినా, పోలీసులు విచారణలో ఇది రోడ్డు ప్రమాదంగా నిర్ధారించారు. చోన్గొముల్​ ఎస్సై భరత్​ కుమార్​రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.