కుమారుడు త
మ సంరక్షణ
బాధ్యతలు చూసుకోవడం లేదంటూ 80 ఏళ్ల వృద్ధ జంట
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్
యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. బిడ్డల
నిరాదరణకు గురయ్య
ే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట
్టం’ అండగా నండగా నిలుస్తుందని వ్
యాఖ్యానించింది. దీని
ప్రకారం..కారం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్లగొట్టొచ్చని, వారి ఆస్తులను వినియోగించుకునే హక్కు పిల్లలకు ఉండదని స్పష్టం చేసింది.