ఢిల్లీలో పెరిగిన కాలుష్యం.. అవస్థలు పడుతున్న ప్రజలు

8చూసినవారు
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం.. అవస్థలు పడుతున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఆలీపూర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 421కి పడిపోయింది. అత్యధికంగా 421, అత్యల్పంగా 216 AQI నమోదు అయింది. ఈ కాలుష్యంపై అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :