భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం వడోదరలోని BCA స్టేడియంలో జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్తో మెడ నొప్పితో జట్టుకు దూరమైన శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తూ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఇది గిల్కు రీఎంట్రీ మ్యాచ్ కానుంది.