లెబనాన్ రాజధాని బీరుట్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బల్లా జరిపిన రాకెట్ దాడులకు సమాధానంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మరణించగా, అనేక భవనాలు కుప్పకూలాయి. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.