జగిత్యాల: మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ కు అనుమతి తప్పనిసరి

6చూసినవారు
జగిత్యాల: మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ కు అనుమతి తప్పనిసరి
జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీ లీజుల రెన్యువల్ మరియు నూతన క్వారీల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యాయనం సంస్థ (సీయూ) జారీ చేసిన పర్యావరణ అనుమతి తప్పనిసరి అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్ సైట్లో https://jagtial.telangana.gov.in లో పొందుపర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్