కామారెడ్డి: ప్రమాద బాధితులకు షబ్బీర్ అలీ అండ

2చూసినవారు
కామారెడ్డి: ప్రమాద బాధితులకు షబ్బీర్ అలీ అండ
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచారు. బిక్నూర్ టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా సేవ అంటే ఆపదలో ఉన్న వారికి వెంటనే సహాయం చేయడమేనని ఆయన మరోసారి నిరూపించారు. ఈ ఘటనతో ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్