కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం యాడారం గ్రామంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఒక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి, ఉప సర్పంచ్ రాజు, వార్డ్ సభ్యులు, జిపిఓ రమేష్, సెక్రటరీ వెంకటేష్, బీఎల్ఓ తార, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదు మరియు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి అందరికీ వివరించారు.