కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బదిలీ సందర్భంగా, బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన డీఈఓ ఎల్. మల్లికార్జున్, టీఎన్జీఓ ఉద్యోగులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.