నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈగా కిమ్యా నాయక్ బాధ్యతల స్వీకరణ

1చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈగా కిమ్యా నాయక్ బాధ్యతల స్వీకరణ
జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ డివిజన్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా కిమ్యానాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నిజామాబాద్ ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఈఈగా పనిచేసిన ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో నిజాంసాగర్ డివిజన్ కు బదిలీ అయ్యారు. ఆయన రాకతో ఇక్కడ పనిచేసిన ఈఈ సోలమన్ నారాయణపేట్ కు బదిలీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్