కరీంనగర్: ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత

1462చూసినవారు
కరీంనగర్: ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత
ప్రఖ్యాత సాహితీవేత్త, అవధాని దత్తయ్య శర్మ ఆదివారం కరీంనగర్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణవార్త సాహితీ లోకాన్ని, ఆయన అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

సంబంధిత పోస్ట్