కరీంనగర్ లో యథావిధిగా ప్రజావాణి

20చూసినవారు
కరీంనగర్ లో యథావిధిగా ప్రజావాణి
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపిన వివరాల ప్రకారం, ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Job Suitcase

Jobs near you