మహిళను బావిలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తి

1చూసినవారు
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో, కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి (55)ని పని ఇప్పిస్తానని నమ్మించి, ఒక గుర్తుతెలియని వ్యక్తి బంగారం చోరీ చేసి బావిలో పడేసిన ఘటనలో, ఈత రాని లక్ష్మి సుమారు 20 గంటల పాటు బావిలోని నీటిలో మోటార్ పైపును పట్టుకుని ఉంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, మంచానికి తాడు కట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్