సిరిసిల్ల: అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం

3చూసినవారు
సిరిసిల్ల: అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం
కొనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో అక్టోబర్ 31న అదృశ్యమైన నిజామాబాద్కు చెందిన బద్దెపురి నారాయణ(80) అనే వృద్ధుడి మృతదేహం లభించింది. వృద్ధుడి కుమారుడు నవంబర్ 3న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రిజర్వాయర్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్