ఖమ్మం: పల్టీ కొట్టిన కూలీల ఆటో... ఇద్దరు కూలీలు స్పాట్ డెడ్

79చూసినవారు
ఖమ్మం: పల్టీ కొట్టిన కూలీల ఆటో... ఇద్దరు కూలీలు స్పాట్ డెడ్
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సరిహద్దు సమీపంలో బుధవారం కూలీల ఆటో పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. మిగతా వారికి గాయాలయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు గమనించి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్