ఖమ్మంలో కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. నదిలో లేదా ఆలయంలో దీపాలను దానం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుందని, బెల్లం, దుస్తులు దానం చేయడం కూడా మంచిదని చెబుతున్నారు. 365 వత్తులు వెలిగించడం ద్వారా ఏడాది పొడవునా దీపం వెలిగించని లోటును భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.