ఖమ్మం: తుపాన్ తాకిడికి కూలిన విద్యుత్ స్తంభాలు

10చూసినవారు
ఖమ్మం: తుపాన్ తాకిడికి కూలిన విద్యుత్ స్తంభాలు
మోంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనివల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పాటు ఒరిగిపోయాయి. మొత్తం 26 స్తంభాలు దెబ్బతినగా, వాటిలో 15 స్తంభాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఈ తుపాను కారణంగా ఖమ్మం విద్యుత్ సర్కిల్‌కు సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్