ఖమ్మం: విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెరగాలి

2చూసినవారు
ఖమ్మం: విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెరగాలి
ఖమ్మంలో గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమీక్షలో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆంగ్ల పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ (ఈసీఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు ఈసీఆర్ కోసం కేటాయించి, విద్యార్థులకు ఆంగ్లం చదవడంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్