ఖమ్మం: అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం

0చూసినవారు
ఖమ్మం: అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం
ఖమ్మం వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం వెలుగుమట్లలో పర్యటించిన ఆయన. క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. పదేళ్లుగా సంఘాల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టించి, ఇప్పుడు ప్రభుత్వం మేలు చేస్తుంటే కోర్టుల పేరుతో అడ్డుకోవడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్