ఖమ్మం బాలికను పరామర్శించిన ఎంపీ రేణుక చౌదరి

0చూసినవారు
ఖమ్మంలో ఇటీవల దుర్ఘటనకు గురైన 12 ఏళ్ల బాలికను రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన రేణుక చౌదరి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్