మంగళవారం రాత్రి రూరల్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుక్కల మధు (40) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. ఖమ్మం వస్తుండగా కోటి బాబా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.