జూబ్లీహిల్స్ ప్రచారంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా

5చూసినవారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, బుధవారం స్థానిక వెంగళరావు నగర్ డివిజన్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని కోరుతూ, ఆమె డోర్-టు-డోర్ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఇందు ప్రియ, గజ్వేల్ మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్