కామేపల్లి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

0చూసినవారు
కామేపల్లి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
కామేపల్లి మండలంలోని పాతలింగాల పెద్ద చెరువు వద్ద కాల్వలో చేపలు పట్టడానికి వెళ్లిన బానోత్ శ్రీను అనే యువకుడు వరద నీటిలో జారి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శ్రీనుకు ఈత రాదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్