భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు

585చూసినవారు
భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అరిగెల మల్లికార్జున్ యాదవ్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో భగత్ సింగ్ ఐక్యత, సమానత్వం, న్యాయం అవసరాన్ని నొక్కి చెప్పారని, ఆయన ధైర్యం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్