కౌటాల నుంచి కరీంనగర్కు బస్సు సౌకర్యం కల్పించాలని శుక్రవారం జిల్లా ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ రాథోడ్ రమేశ్ డిపో మేనేజర్ కేవీ రాజశేఖర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కౌటాల ప్రాంతం సుదూర ప్రాంతాల ప్రయాణికులకు మధ్యలో ఉన్నందున, ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు కౌటాల నుంచి కరీంనగర్కు కొత్త బస్సు ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు.