పాల్వంచ: విద్యుత్ సరఫరాకు అంతరాయం

0చూసినవారు
పాల్వంచ: విద్యుత్ సరఫరాకు అంతరాయం
పాల్వంచ జగన్నాథపురం 33/11కేవీ విద్యుత్ సబేస్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రవీందర్ ఆదివారం తెలిపారు. సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా జగన్నాథపురం, సూరారం, పాండురం గాపురం, తవిశలగూడెం, కేశవాపురం, సీతానగరం కాలనీ పరిసర గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్