పాల్వంచ: విద్యార్థిని అదృశ్యం

0చూసినవారు
పాల్వంచ: విద్యార్థిని అదృశ్యం
పాల్వంచలో పాండురంగాపురం తండాకు చెందిన బానోతు హిందు (22) అనే డిగ్రీ విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్