మణుగూరులోని సుందరయ్యనగర్కు చెందిన ఇర్ప నాగేశ్వరరావు (48) మరియు పినపాక మండలం చింతలబయ్యారానికి చెందిన భద్రమ్మ (53) శనివారం వడదెబ్బతో మృతి చెందారు. నాగేశ్వరరావు సింగరేణిలో ఒప్పంద కార్మికుడిగా పైజైన్ పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనలు వేసవి తాపం తీవ్రతను తెలియజేస్తున్నాయి.