మణుగూరు పీహెచ్సీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

1చూసినవారు
మణుగూరు పీహెచ్సీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ, సమాజంలో నెలసరిపై ఉన్న అపోహలు, అపహాస్యాన్ని తొలగించడమే జాతీయ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవ లక్ష్యమని తెలిపారు. గురువారం పీహెచ్సీలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు, కిశోర బాలికలు నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను అరికట్టవచ్చని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్