TG: కన్నెపల్లి పర్యనటతో
కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో
కేసీఆర్ కుటుంబం ముందుంటుందని ఎద్దేవా చేశారు. డ్యాం సేఫ్టీ అథారిటీ, సాంకేతిక నిపుణుల సూచనలతోనే మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. బ్యారేజీల భద్రతలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు.