ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో లొంగిపోయిన మవోయిస్టులు

70చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో లొంగిపోయిన మవోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు బీఎస్‌ఎఫ్‌ క్యాంపులో లొంగిపోయారు. సుక్మా జిల్లాలో మరో 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ. 50 లక్షల రివార్డు ప్రకటించారు. ఈ సంఘటనలు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్