కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు

11చూసినవారు
కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు
TG: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న డ్రైవర్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్