తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సందీప్ అనే కానిస్టేబుల్ ఆన్లైన్ గేమ్స్లో డబ్బు పెట్టి నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సందీప్ మహబూబ్ నగర్ చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.