అలంపూర్: వెంచర్ లో కర్నూలు వాసి మృతదేహం లభ్యం

5చూసినవారు
అలంపూర్: వెంచర్ లో కర్నూలు వాసి మృతదేహం లభ్యం
కూలీ పని కోసం హైదరాబాద్ వెళ్లి, గత నెల 27న ఇంటికి బయలుదేరిన కర్నూలు జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన మద్దిలేటి, మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం జోగులాంబ రైల్వే హాల్ట్ సమీపంలో మృతి చెందాడు. మృతదేహం లభ్యం కాగా, అతని వద్ద ఉన్న ఆధారాల ద్వారా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. షుగర్ తదితర అనారోగ్య సమస్యలతో మృతి చెంది ఉండవచ్చని అతని భార్య మద్దమ్మ పోలీసులకు తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్