గద్వాల: లొంగిపోయిన కిషన్ జీ భార్య

1951చూసినవారు
గద్వాల: లొంగిపోయిన కిషన్ జీ భార్య
2011 ఎన్కౌంటర్లో మరణించిన మావో అగ్రనేత కిషన్ జీ భార్య, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క లొంగిపోయారు. జోగులంబ గద్వాల జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం ఛత్తీస్ ఘఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జీగా, పార్టీ కేంద్ర కమిటీలో ఏకైక నాయకురాలిగా ఉన్నారు. 1984లో కిషనీ ఆమె వివాహం చేసుకున్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న సుజాతక్కపై రూ. కోటి రివార్డు ఉంది. ఈ వార్త శనివారం ధ్రువీకరించబడింది.