గద్వాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

2చూసినవారు
గద్వాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ కిందపడి ద్విచక్ర వాహనదారుడు చింతలన్న మృతి చెందారు. మృతుడు ధరూర్ మండలం ఆల్వాలపాడు పరిధిలోని మైలగడ్డ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్