జడ్చర్ల: అచ్చంపేట జనగర్జనలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

1081చూసినవారు
జడ్చర్ల: అచ్చంపేట జనగర్జనలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రం నుంచి ఆదివారం బీఆర్ఎస్ నాయకులు అచ్చంపేటకు బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న అచ్చంపేట జనగర్జన సభలో పాల్గొనేందుకు వారు వెళ్లినట్లు తెలిపారు. ఈ సభలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :