జడ్చర్ల: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహార్దశ

4చూసినవారు
జడ్చర్ల: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహార్దశ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రాచాలపల్లి మాదారం రహదారి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ఏర్పడితే గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్