పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభం

4చూసినవారు
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గ్రామర్ హైస్కూల్‌లో బుధవారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈనెల 9 వరకు ప్రధాన సబ్జెక్టులు, 10 నుంచి 17 వరకు సైన్స్, 18 నుంచి 23 వరకు సాంఘిక శాస్త్రం పేపర్లు దిద్దనున్నారు. తొలి విడతలో 2.10 లక్షల పత్రాల పరిశీలనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్