KTR మహబూబ్ నగర్ సభకు ముఖ్యఅతిథిగా హాజరు

165చూసినవారు
KTR మహబూబ్ నగర్ సభకు ముఖ్యఅతిథిగా హాజరు
రేపు, అనగా ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని MBC గ్రౌండ్లో నిర్వహించే సభకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని BRS పార్టీ సర్పంచులు, వార్డ్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, BRSV నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మకూరు BRS పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్