మక్తల్: పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం

6చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా, సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ముందుగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, పుష్కరిణి కోనేటి పవిత్ర జలాలతో శుద్ధి చేసుకుని ఆలయ దర్శనం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you