మక్తల్: అంగన్ వాడి భవనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీహరి

64చూసినవారు
మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలోని సింగంపేటలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి కేంద్ర భవనాన్ని ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడిలో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిగా ఆహారం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్