ఆపిల్స్‌పై మురికి కాలువ నీరు చల్లి అమ్ముతున్న వ్యక్తి.. వీడియో

31చూసినవారు
మధ్యప్రదేశ్‌ బర్వానీ జిల్లాలో పండ్ల వ్యాపారి ఇక్బాల్‌ ఖాన్‌ ఆపిల్స్‌పై మురికి మురుగు నీటిని చల్లిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ప్రజలు ఆగ్రహానికి గురై అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇక్బాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ చర్య ప్రజారోగ్యానికి హానికరమని అధికారులు తెలిపారు. నిందితుడికి లైసెన్స్‌ లేకపోవడంతో ఆహార భద్రతా చట్టం కింద కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్