బెల్లంపల్లి: తహసిల్ కార్యాలయ 11 మంది మపై షోకాజ్ నోటీసులు

2చూసినవారు
బెల్లంపల్లి: తహసిల్ కార్యాలయ 11 మంది మపై షోకాజ్ నోటీసులు
బెల్లంపల్లి తాసిల్దార్ కార్యాలయంలోని 11 మంది సిబ్బందిపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆకస్మికంగా కార్యాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులు, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. విధులకు హాజరు కాని సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బెల్లంపల్లిలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్