తాండూర్ మండలంలోని మాదారం గ్రామంలో శనివారం కోతులు గుంపులుగా దాడి చేసి సింగరేణి ఉద్యోగిని తీవ్రంగా గాయపరిచాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకుపోతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడుల నుంచి తమను రక్షించాలని అధికారులు కోరుతున్నారు.