మందమర్రి: కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

2చూసినవారు
మందమర్రి: కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను
మందమర్రి ఏరియా జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం రాధాకృష్ణ అధ్యక్షతన శనివారం స్ట్రక్చర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, మందమర్రి మరియు కాసిపేట జంక్షన్ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. ఇతర కార్మిక సంస్థలకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగింది. సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని జిఎం హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్