జన్నారం: లారీ, బైక్ ఢీ ఒకరి మృతి

1చూసినవారు
జన్నారం: లారీ, బైక్ ఢీ ఒకరి మృతి
మంగళవారం జన్నారం మండలం సింగరాయపేట వద్ద లారీ ఢీకొని అండయ్ మారుతి (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కొమరం నాగరాజు అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. రోజువారీ కూలీ కోసం కాంక్రీట్ మిల్లర్ పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఎస్ఐ అనూష తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్