కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

81చూసినవారు
కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టులో వరద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 694. 5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 666 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 91 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్