జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

1చూసినవారు
శనివారం, మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆలయం ముందు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వరద ఉధృతి కారణంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :