మెదక్ జిల్లా, నిజాంపేటలో బుధవారం గద్దర్ మూడో వర్ధంతి సభ పోస్టర్ను డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్ ఆవిష్కరించారు. ఆగస్టు 6న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగే గద్దర్ వర్ధంతి సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.